చీకలచేనులో టీడీపీ కుటుంబాలు వైసీపీలో చేరిక

చీకలచేనులో టీడీపీ కుటుంబాలు వైసీపీలో చేరిక

CTR: సదుం మండలం చీకలచేను గ్రామానికి చెందిన పలువురు టీడీపీ కుటుంబాలు YSRCPలో చేరాయి. రీజినల్ కోఆర్డినేటర్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో బూరగమంద క్రాస్ వద్ద జరిగిన కార్యక్రమంలో కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ కోసం కష్టపడే వారికి పూర్తి అండగా ఉంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.