పుష్కర ఘాట్‌లను పరిశీలించిన ఎస్పీ

పుష్కర ఘాట్‌లను పరిశీలించిన ఎస్పీ

MLG: రానున్న గోదావరి పుష్కరాల సందర్భంగా ములుగు జిల్లాలోని ప్రధాన పుష్కర ఘాట్ లను జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ పరిశీలించారు. చుంచుపల్లి, పోదుమూరు, రామన్నగూడెం, ముళ్లకట్ట పుష్కర ఘాట్‌లను సందర్శించిన ఆయన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, సురక్షితంగా పుష్కర స్నానాలు చేయడానికి అన్ని శాఖల సమన్వయంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు.