రేపు మండల కేంద్రానికి షబ్బీర్ అలీ రాక

రేపు మండల కేంద్రానికి షబ్బీర్ అలీ రాక

KMR: దోమకొండ మండల కేంద్రానికి గురువారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు రానున్నట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అనంతరెడ్డి తెలిపారు. పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.