వినుకొండలో నేడు ప్రజా దర్బార్: జీవీ ఆంజనేయులు

వినుకొండలో నేడు ప్రజా దర్బార్: జీవీ ఆంజనేయులు

పల్నాడు: వినుకొండ పట్టణం కొత్తపేటలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఇవాళ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల వినతులను నేరుగా స్వీకరించనున్నారు. ప్రజలు తమ సమస్యలు, విజ్ఞప్తులను తెలియజేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్యాలయం కోరింది.