భారత్ టార్గెట్‌గా అణ్వాయుధాలను ఆధునీకరిస్తున్న పాక్

భారత్ టార్గెట్‌గా అణ్వాయుధాలను ఆధునీకరిస్తున్న పాక్

ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ తన అణ్వాయుధాలను ఆధునీకరిస్తోందని అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తన నివేదికలో తెలిపింది. చైనా సహకారంతో ఈ చర్యకు దిగినట్లు పేర్కొంది. భారత్‌ను పాక్ అస్తిత్వ ముప్పుగా పరిగణిస్తోందని వెల్లడించింది. ఆయుధాల ఆధునికీకరణ కోసం విదేశాల నుంచి విధ్వంసకర ఆయుధాలను కొనుగోలు చేస్తున్నట్లు చెప్పింది.