మార్కెట్ కమిటీ చైర్మన్ గా మహేందర్..

మార్కెట్ కమిటీ చైర్మన్ గా మహేందర్..

SDPT: చిన్నకోడూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గాన్ని ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఛైర్మన్‌గా మీసం మహేందర్, వైస్ ఛైర్మన్‌గా రాజశేఖర్‌తో పాటు 16 మంది పాలకవర్గ సభ్యుల పేర్లను ప్రకటించింది. మహేందర్ నియామకం కావడంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.