కాలువలో పడి అనుమానాస్పద స్దితిలో వ్యక్తి మృతి

కాలువలో పడి అనుమానాస్పద స్దితిలో వ్యక్తి మృతి

VSP: సోమవారం పీఎంపాలెంలో ఒకరి అనుమానాస్పద మృతదేహం లభ్యమయ్యింది. పీఎంపాలెం రామాలయం పక్కన మురుగు కాలువలో పడి అనుమానాస్పద స్దితిలో ఒక వ్యక్తి మృతి చెంది ఉన్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.