రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గోవిందా నాయక్

రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గోవిందా నాయక్

ATP: వైసీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గుంతకల్లుకు చెందిన ఎన్.గోవింద్ నాయక్, రైతు విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పామిడికి చెందిన నీలమ్ గోపాల్‌రెడ్డిలు నియమితులయ్యారు. వైసీపీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇరువురినీ ఆయా హోదాల్లో నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.