నేటి చిరుధాన్యాల వివరాలు ఇలా..

నేటి చిరుధాన్యాల వివరాలు ఇలా..

WGL: వరంగల్ పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో చిరుధాన్యాల వివరాలు శుక్రవారం ఇలా నమోదయ్యాయి. క్వింటాల్ మక్కలు (బిల్టి) రూ.2320, పల్లికాయ సుక రూ.6610, పల్లికాయ పచ్చి రూ.4100, పసుపు రూ.11409 గా ధరలు నమోదయ్యాయి. నేడు మార్కెట్‌లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.