గ్రామసభలో పాల్గొన్న ఎమ్మెల్సీ

VZM: ఎస్కోట మండలం బొడ్డవర గ్రామసభ కార్యక్రమంలో బుధవారం ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు పాల్గొన్నారు. జిందాల్ రైతులు 18 సంవత్సరాలుగా భూములు ఇచ్చి మోసపోయారని ప్రభుత్వం వెంటనే వీరికి చేసే ప్రయత్నం చేయాలని అదనపు కలెక్టర్కు వినతలు అందించారు. ఈ కార్యక్రమంలో జిందాల్ నిర్వాసితులకు పాల్గొన్నారు.