నెల్లూరు సౌత్ స్టేషన్లో రైలు ఢీకొని వృద్ధుడు మృతి

నెల్లూరు సౌత్ స్టేషన్లో రైలు ఢీకొని వృద్ధుడు మృతి

NLR: సౌత్ రైల్వే స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న గుర్తు తెలియని రైలు ఢీకొనడంతో గుర్తుతెలియని వృద్ధుడు (70) మృతి చెందాడని ఎస్సై హరిచందన తెలిపారు. మృతుడు ఎరుపురంగు గల హాఫ్ హాండ్స్ టీ షర్ట్,గ్రే కలర్ షార్ట్ ధరించి ఉన్నాడని అన్నారు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నెల్లూరు జనరల్ హాస్పిటల్‌కు తరలించారు.