జిల్లాలో పెరిగిన చలి తీవ్రత
NGKL: జిల్లాలో ఈరోజు చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. గరిక 24 గంటలో వెల్దండ మండల కేంద్రంలో 12.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. తోటపల్లిలో 12.7 డిగ్రీలు, తెలకపల్లి 12.9 డిగ్రీలు, అమ్రాబాద్ 13.0 డిగ్రీలు, ఊర్కొండ 13.1 డిగ్రీలు, ఎల్లికల్ 13.2 డిగ్రీలు, బిజినపల్లి 13.4 డిగ్రీలు, వంకేశ్వర్ 13.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.