'శాంతియుత ఆందోళనను జయప్రదం చేయండి'

'శాంతియుత ఆందోళనను జయప్రదం చేయండి'

NDL: కొలిమిగుండ్లలో సీపీఐ ఆధ్వర్యంలో ఈనెల 10న చేపట్టే శాంతియుత ఆందోళనను జయప్రదం చేయాలని బేతంచర్ల మండల కార్యదర్శి యన్నా భార్గవ్ కోరారు. రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. సిమెంట్ పరిశ్రమలో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని, కాలుష్యంతో నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.