BREAKING: స్వల్ప స్కోర్‌కే టీమిండియా ఆలౌట్

BREAKING: స్వల్ప స్కోర్‌కే టీమిండియా ఆలౌట్

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా 189 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 30 రన్స్ ఆధిక్యంలో ఉండగా.. బ్యాటర్లలో రాహుల్(39) మినహా ఎవరూ రాణించలేదు. ప్రత్యర్థి బౌలర్లలో హార్మర్ 4, యాన్సెన్ 3 వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 159 రన్స్ చేసిన సంగతి తెలిసిందే.