'గిరిజనలకు పట్టాలు మంజూరు చేయాలి'
PPM: జిల్లాలో గిరిజనులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి అన్యాక్రాంతం, గంగునాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కలక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో తరతరాలుగా సాగు చేస్తున్న గిరిజనులకు పేదలకు పట్టాలు ఇవ్వడం లేదన్నారు.