BREAKING: ఏడుగురు మృతి

BREAKING: ఏడుగురు మృతి

హర్యానా పంచకులలో ఓ కుటుంబం అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. పార్క్ చేసిన ఓ కారులో ఏడు మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరంతా వ్యాపారి ప్రవీణ్ మిట్టల్ కుటుంబంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.