వృత్తి పట్ల అంకితభావంతో పని చేయాలి: MLA
KRNL: ప్రభుత్వం తరఫున ఏజీపీగా నియమించడంతో నిబద్ధతతో ప్రజలు, ప్రభుత్వానికి సేవలు అందించాలని MLA బీవీ జయనాగేశ్వరరెడ్డి సూచించారు. ఏజీపీగా ఎంపికైన రషీదుల్లా, న్యాయవాదులు ఆదివారం MLA బీవీని సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వృత్తి పట్ల అంకితభావంతో పని చేయాలని సూచించారు. ప్రజలకు అవసరమైనప్పుడుల్లా సేవలు అందించి మన్ననలు పొందాలన్నారు.