ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించిన జిల్లా యంత్రాంగం

ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించిన జిల్లా యంత్రాంగం

VZM: శ్రీ పరాభవ నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని స్థానిక శ్రీ రాజమన్నార్ వేణుగోపాల స్వామి ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన ఉగాది వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ అప్పలనాయుడు, కలెక్టర్ హజరయ్యారు.