VIDEO: పెరిగిన మిర్చి ధరలు స్థిరంగా పత్తి ధర

VIDEO: పెరిగిన మిర్చి ధరలు స్థిరంగా పత్తి ధర

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఏసీ మిర్చి ధర క్వింటాకు రూ.15,700, నాన్ ఏసీ మిర్చి క్వింటాకు రూ.8,100, పత్తి ధర రూ.7,100 జెండా పాట పలికినట్లు మార్కెట్ శాఖ అధికారులు తెలిపారు. నిన్నటితో పోలిస్తే ఏసీ ఏసీ మిర్చి రూ.25, నాన్ ఏసీ మిర్చి ధర రూ.100 పెరగగా.. అటు పత్తి ధర స్థిరంగా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.