పీజీ పరీక్షలు.. 30 మంది గైర్హాజరు

పీజీ పరీక్షలు.. 30 మంది గైర్హాజరు

NZB: టీయూ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పీజీ, ఇంటిగ్రేటెడ్ ఫీజు మొదటి, MBA 7వ సెమిస్టర్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. మధ్యాహ్నం 4 పరీక్షా కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు 529 మంది విద్యార్థులకు 499 మంది హాజరు కాగా 30 మంది గైర్హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు.