మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత

GNTR: ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు (90) బుధవారం కన్నుమూశారు. వయో సంబంధిత సమస్యలతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని జూబిలీహిల్స్ నివాసంలో ఉంచనున్నారు. గురువారం మధ్యాహ్నం 4 గంటలకు పంజాగుట్ట హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన 1935లో గుంటూరులో జన్మించారు.