'బస్సులలో మత్తు పదార్థాలు అనుమతించకూడదు'

'బస్సులలో మత్తు పదార్థాలు అనుమతించకూడదు'

PPM: పార్వతీపురం ఆర్టీసీ డిపోలో పట్టణ సీఐ మురళీధర్ ఆర్టీసీ సిబ్బందికి అక్రమ మత్తు పదార్థాలు బస్సులలో అనుమతించకూడదని శుక్రవారం అవగాహన కల్పించారు. బస్సులలో ప్రయాణికులు సరుకులు ఎక్కించనప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాలు అక్రమ రవాణా చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ లక్ష్మణరావు పాల్గొన్నారు.