కేంద్రమంత్రితో సీఎం భేటీ

కేంద్రమంత్రితో సీఎం భేటీ

AP: ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీతో భేటీ అయ్యారు. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి సహకారాన్ని అందించాలని సీఎం కోరనున్నారు. అనంతరం 11 గంటలకు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలవనున్నారు. రాష్ట్రంలో వ్యూహాత్మక రక్షణ, ఏరోస్పేస్ ప్రాజెక్టులపై చర్చించనున్నారు.