కాణిపాక నిత్య అన్నదానానికి రూ.1,00,116 విరాళం

కాణిపాక నిత్య అన్నదానానికి రూ.1,00,116 విరాళం

CTR: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి నిత్య అన్నదానానికి బెంగళూరుకు చెందిన సూర్యచంద్ర, వారి కుటుంబ సభ్యులు రూ.1,00,116 విరాళంగా ఆలయ అధికారులకు అందించారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్‌స్పెక్టర్ బాలాజీ నాయుడు తదితరులు పాల్గొన్నారు.