ఇద్దరు రోగులకు మాజీ ఎమ్మెల్యే సాయం

ఇద్దరు రోగులకు మాజీ ఎమ్మెల్యే సాయం

VSP: విశాఖ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వాసుపల్లి గణేష్‌కుమార్ నియోజకవర్గంలోని ఇద్దరు క్యాన్సర్ రోగులకు రూ. 5,000 ఆర్థిక సాయం శుక్రవారం అందించారు. 33వ వార్డుకు చెందిన క్యాన్సర్ పేషెంట్ ఈటి లక్ష్మి ఇంటికి వెళ్లి పరామర్శించి, వైద్య ఖర్చుల నిమిత్తం రూ. అందజేశారు. ఈ కార్యక్రమంలో 33వ వార్డు అధ్యక్షుడు రమేష్ పాల్గొన్నారు.