నేడు మండలంలో పర్యటిచనున్న MP

నేడు మండలంలో పర్యటిచనున్న MP

MBNR: చిన్నచింతకుంట మండల కేంద్రంలో శనివారం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు, ఎంపీ డీకే అరుణ పర్యటించనున్నారని దేవరకద్ర నియోజకవర్గం ఇంఛార్జి కొండా ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఉదయం 09:30 గంటలకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.