జాతీయస్థాయి కుస్తీ పోటీలకు జిల్లా విద్యార్థులు ఎంపిక

జాతీయస్థాయి కుస్తీ పోటీలకు జిల్లా విద్యార్థులు ఎంపిక

NZB: బోధన్ మండలంలోని అమ్దాపూర్​ ZPHS విద్యార్థులు జాతీయస్థాయి కుస్తీ పోటీలకు ఎంపికయ్యారు. పాఠశాలకు చెందిన రిజ్వాన్​ అనే విద్యార్థి ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి కుస్తీలో బంగారు పతకం సాధించి జాతీయస్థాయికి ఎంపికయ్యాడు. విద్యార్థిని వైష్ణవి వెండి పతకం సాధించి జాతీయపోటీలకు సెలెక్ట్​ అయిందని హెచ్​ఎం సూర్యకుమార్​ సోమవారం తెలిపారు.