తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ

TPT: తిరుమల కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం విరామ సమయంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. స్వామి వారి ఆలయ మండపంలో వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.