సాగర్ డ్యాం వద్ద సీఆర్పీఎఫ్ బలగాలు

సాగర్ డ్యాం వద్ద సీఆర్పీఎఫ్ బలగాలు

NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద సీఆర్పీఎఫ్ నిఘా నీడలో భద్రత కొనసాగుతోంది. 2023లో రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాల నేపథ్యంలో కేంద్రం ఈ బాధ్యతలు చేపట్టింది. ప్రస్తుతం ప్రధాన డ్యాం మొత్తం సీఆర్పీఎఫ్ ఆధీనంలో ఉంది. డ్యాం పరిసరాల్లో నిరంతరం పహారా కాస్తూ, కేవలం అనుమతి ఉన్న అధికారులను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు.