బీఆర్ఎస్లోకి చేరిన పలువురు యువకులు
HYD: శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ మాజీ కార్పొరేటర్ సాయిబాబా, సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ చౌదరి ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు యువకులు బీఆర్ఎస్లోకి చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ వారికి పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ పాలనను ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారన్నారు.