నేటి చిరుధాన్యాల వివరాలు ఇలా..

WGL: పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం చిరుధాన్యాల ధరలు ఈ విధంగా నమోదయ్యాయి. క్వింటాల్ పసుపు రూ.10555, మక్కలు (బిల్టి) రూ.2360, పల్లికాయ సూక రూ.6200, పచ్చి పల్లికాయ రూ.4900గా ఉన్నాయి. నేడు మార్కెట్లో చిరుధాన్యాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయని అధికారులు తెలిపారు.