టోర్నీ నుంచి టీమిండియా ఔట్
హాంకాంగ్ 2025 టోర్నమెంట్లో భారత జట్టు కథ ముగిసింది. కువైట్ చేతిలో ఓటమిపాలైన టీమిండియా టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది. పాకిస్తాన్, కువైట్ కూడా ఒక్కో విజయం సాధించినప్పటికీ.. భారత్ కంటే మెరుగైన రన్రేట్ ఉండటంతో ఆ రెండు జట్లు క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించాయి.