ఎస్ఎస్సీ స్పాట్ సెంటర్ వద్ద నిరసన

ఎస్ఎస్సీ స్పాట్ సెంటర్ వద్ద నిరసన

MDK: ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఎస్ఎస్సీ స్పాట్ సెంటర్‌లో మంగళవారం నిరసన చేపట్టారు. 2025 మూల్యాంకన రెమ్యూనరేషన్, 2024 కులగణన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. భోజన విరామంలో జరిగిన ఈ కార్యక్రమంలో సతీష్ కుమార్, రాజగోపాల్ గౌడ్, పద్మారావు పాల్గొన్నారు. స్పందన లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.