అల్లూరు గ్రామంలో టీడీపీ నాయకులు మృతి

KNL: నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో ఆదివారం టీడీపీ నాయకులు బొరెల్లి దేవభూషణం మృతి చెందారు. విషయం తెలుసుకున్న నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య మృతుని నివాసానికి చేరుకొని వారి పార్తివదేహానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, గని మద్దిలేటి సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు.