భువనగిరిలో ప్రపంచ సుందరీమణు

BHNG: ప్రపంచ సుందరీమణులు వరంగల్ రామప్ప, వేయి స్తంభాల ఆలయాలను సందర్శించేందుకు వెళుతూ భువనగిరి శివారులో ఆగారు. బైపాస్లోని వివేరా హోటల్లో భోజనం చేసి కాసేపు సేదతీరారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరారు. వారి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.