'అమరుల త్యాగాలు చిరస్మరణీయం'

'అమరుల త్యాగాలు చిరస్మరణీయం'

NGKL: మాదిగ జాతి ఆత్మగౌరవం, ఎస్సీ వర్గీకరణ సాధన కోసం సాగిన 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో అసువులు బాసిన అమరుల త్యాగాలను ఎంఆర్పీఎస్ నాయకులు స్మరించుకున్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్, ఎంఈఎఫ్, ఎంఎస్పీ ఆధ్వర్యంలో అమరులకు ఘనంగా నివాళులర్పించారు. వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.