VIDEO: డివైడర్‌ను ఢీ కొట్టిన కారు.. దంపతులు మృతి

VIDEO: డివైడర్‌ను ఢీ కొట్టిన కారు.. దంపతులు మృతి

JN: లింగాల గణపురం మండలం వడిచర్ల వద్ద రోడ్డు ప్రమాదం కారు వేగంగా వెళ్లి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు మనుబోలు మండలం వడ్లపూడి గ్రామానికి చెందిన దద్దోలు సురేష్, అతని భార్య దివ్య మృతిచెందగా పిల్లలు మోక్షజ్ఞా, లోక్షణ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నెల్లూరు నుండి కరీంనగర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.