ఉమ్మడి జిల్లాలో ఉక్కపోత.. కారణమిదే!
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యాయని అధికారులు తెలిపారు. కోటగిరి, మోస్రా 41.4°C, భీమ్ గల్ 41.3, సాలూర, జకోరా 41.2, బాల్కొండ, మెండోరా 41.1, మంచిప్ప, బిచ్కుంద 40.7, పిట్లం 40.6, జక్రాన్ పల్లి, చీమన్ పల్లి 40.5, భిక్కనూరు 40.4, తొండకూర్, ఎల్పుగొండ 40.3, NZB సౌత్, కొల్లూరు 40.2,మేనూర్ 40.1°C ల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.