రైతులను కించపరిచేలా మాట్లాడడం మంత్రికి తగదు

రైతులను కించపరిచేలా మాట్లాడడం మంత్రికి తగదు

VZM: రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతుంటే వారిని కించపరిచే విధంగా వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడటం తగదని ZP ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. శనివారం విజయనగరంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. మీకు ఓట్లు వేసిన పాపానికి రైతులు క్యూలైన్లో ఎందుకు నిల్చోవాలని ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి లేదన్నారు.