ఈ నెల 10న రెడ్డిపల్లి జైలులో బహిరంగ వేలం పాట

ఈ నెల 10న రెడ్డిపల్లి జైలులో బహిరంగ వేలం పాట

ATP: బుక్కరాయసముద్రం మండలంలోని రెడ్డిపల్లి జిల్లా జైలులో ఈ నెల 10వ తేదీన వేరుశనగ చెక్కకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. 75 వేల కిలోల వేరుశనగ చెక్క వేలం వేస్తామని, పాల్గొనేవారు రూ. 60వేలు డిపాజిట్ చెల్లించాలన్నారు. పూర్తి వివరాల కోసం జిల్లా జైలులో సంప్రదించాలని వారు పేర్కొన్నారు.