అంగన్‌వాడీలకు న్యాయం చేసింది టీడీపీనే: MLA

అంగన్‌వాడీలకు న్యాయం చేసింది టీడీపీనే: MLA

PLD: అంగన్‌వాడీలకు న్యాయం చేసింది చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వమేనని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. అంగన్‌వాడీల 9 ప్రధాన డిమాండ్లను కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని గుర్తు చేశారు. రూ. 75 కోట్లతో 58 వేలకు పైగా సిబ్బందికి 5G స్మార్ట్‌ఫోన్లు అందజేసి, వారిని స్మార్ట్ వర్క్ వైపు మళ్లించామని ఆయన పేర్కొన్నారు.