సీతారామ కల్యాణోత్సవంలో పాల్గొన్న TPCC అధ్యక్షుడు

సీతారామ కల్యాణోత్సవంలో పాల్గొన్న TPCC అధ్యక్షుడు

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా రామాలయంలో శుక్రవారం శ్రీ రామనవమి పర్వదినోత్సవం సందర్భంగా నిర్వహించిన సీతారామ కల్యాణోత్సవంలో TPCC అధ్యక్షుడు, MLC మహేష్ కుమార్ గౌడ్ సతీ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీతారాములు నేటి తరం యువతకు బంధాల పట్ల ఉండాల్సిన నిబద్ధతకు, అచంచలమైన విశ్వాసానికి ప్రతీకలని పేర్కొన్నారు.