బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ

SRD: అమీన్ పూర్ మండలం కిష్టారెడ్డి పేటలో బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ బుధవారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు దేశభక్తిని కలిగి ఉండాలని చెప్పారు. ఆగస్టు 15 ప్రతి ఒక్కరు తమ ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.