'రాజకీయ స్వార్థం కోసం గ్రామాలు విలీనం'

ప్రకాశం: మండలం కంబాలపాడు, మాదిరెడ్డిపాలెం గ్రామాలలో గ్రామసభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న MLA కందుల నారాయణరెడ్డి మాట్లాడారు. YCP పాలనలో రాజకీయ స్వార్థం కోసం మాదిరెడ్డిపాలెం, కంబాలపాడు, నంది పాలెం గ్రామాలను పొదిలి గ్రామపంచాయతీలో విలీనం చేశారన్నారు. దీంతో ప్రజలకు ఉపాధి హామీ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.