గోదావరిలో పడి యువకుడి మృతి

గోదావరిలో పడి యువకుడి మృతి

MNCL: చెన్నూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. అక్కేపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్(21) చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి గోదావరిలో పడి మృతి చెందాడు. యువకుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుబ్బారావు వెల్లడించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.