IND vs ENG: ఎవరు గెలిచినా రికార్డే

IND vs ENG: ఎవరు గెలిచినా రికార్డే

టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో అత్యధిక సార్లు ఫైనల్స్‌కు చేరిన రికార్డు భారత్‌, ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌, శ్రీలంక పేరిట సంయుక్తంగా ఉంది. ఈ నాలుగు జట్లు తలో మూడు సార్లు ఫైనల్ చేరాయి. దీంతో ఇవాళ భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే సెమీఫైనల్లో ఏ జట్టు గెలిచి ఫైనల్ చేరిన అది రికార్డు కానుంది. కాగా, భారత్ 2007(విజేత), 2014(రన్నరప్), 2024(విజేతా) ఫైనల్ చేరింది.