ఒకే ఇంటి పేరుతో తొంబై కుటుంబాలు
VZM: కొత్తవలస మండలం వీరభద్రపురం పంచాయతీ ములగపాకవానిపాలెంలో ఒకే ఇంటిపేరుతో సుమారు తొంబై కుటుంబాలు ఆ గ్రామంలో ఉన్నాయి. కాగా శనివారం నాగులచవితి సందర్బంగా వీరంతా ఒకే పుట్టలో పాలు పోశారు. ఇదే గ్రామానికి చెందిన దాసరి కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్ పొట్నూరు రత్నాజీ, కొత్తవలస పి.ఎం.ఎల్. కాంప్లెక్స్ వేంకటేశ్వర హాస్పిటల్ అధినేత డా. పీవీ. రాజు ఆ గ్రామానికి చెందినవారే.