చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం ప్రారంభం

పల్నాడు: సత్తెనపల్లి మండల పరిధిలోని నందిగామ నందు చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ రమాదేవి బుధవారం ప్రారంభం చేసారు. ఈ కార్యక్రమంలో ఐటీసీ సిఓ మాడెబోయిన గురు ప్రసాద్, ట్రైనర్ బొల్లయ్య, గ్రామ సచివాలయం సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.