విద్యార్థులు ఏకాగ్రతతో కష్టపడి చదవాలి: MEO
MLG: విద్యార్థులు ఏకాగ్రతతో కష్టపడి చదవాలని MEO మల్లయ్య, సర్పంచ్ సరిత అన్నారు. రామన్నగూడెం ZPHS పాఠశాల విద్యార్థులకు సర్పంచ్ పరీక్ష సామాగ్రిని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. చదువు మన తలరాతను మారుస్తుందని, పదవ తరగతి విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలను సాధించాలన్నారు.