VIDEO: ‘ప్రజలు పోరాడినప్పుడే విముక్తి లభిస్తుంది’
ELR: ఏలూరు మర్చంట్ ఛాంబర్ కళ్యాణ మండపంలో IFTU రాష్ట్ర రాజకీయ తరగతులు ఆదివారం రెండవ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా మార్క్సిజం- సులభ పరిచయం అనే అంశాన్ని నాయకులు వివరించారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్ మాట్లాడుతూ.. కార్ల్ మార్క్స్, ఏంగెల్స్ 1848లో రచించిన "కమ్యూనిస్టు ప్రణాళిక" వెలుగులో ప్రజలు పోరాడినప్పుడే విముక్తి లభిస్తుందన్నారు.